ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Wed, Apr 10, 2024, 08:32 PM

స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 354 పాయింట్లు పెరిగి 75,038 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 111 పాయింట్లు లాభపడి 22,754 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ : ఐటీసీ (2.49%), కోటక్ బ్యాంక్ (2.40%), భారతి ఎయిర్ టెల్ (2.11%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.94%), ఏసియన్ పెయింట్స్ (1.36%).
టాప్ లూజర్స్ : మారుతి (-1.60%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.83%), ఎల్ అండ్ టీ (-0.78%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.62%), టాటా స్టీల్ (-0.48%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com