ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంజాబ్ జట్టుపై సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం

sports |  Suryaa Desk  | Published : Tue, Apr 09, 2024, 11:21 PM

నేడు ఐపీఎల్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్  విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. అయితే 180 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసి ఓటమిపాలైంది. పంజాబ్ బ్యాటర్లు శిఖర్ ధావన్ 14, ప్రభసిమ్రాన్ సింగ్ 4, సామ్ కర్రాన్ 29, సికందర్ రజా 28, శశాంక్ సింగ్ 46, జితేష్ శర్మ 19, అశుతోష్ శర్మ 33 పరుగులు చేసారు. 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com