ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్సీబీ జట్టుపై విజయం సాధించిన కోల్‌కతా నైట్‌రైడర్స్

sports |  Suryaa Desk  | Published : Fri, Mar 29, 2024, 10:52 PM

నేడు ఐపీఎల్ లో భాగంగా  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కోల్‌కతా విజయం సాధించింది. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగింది. టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. అయితే 183 పరుగులు లక్ష్యంతో బరిలో దిగిన కోల్‌కతా నిర్ణీత 16.5 ఓవర్లలో 3 వికెట్లకు 186 పరుగులు చేసింది. కోల్‌కతా బ్యాటర్లు ఫిలిప్ సాల్ట్ 30, సునీల్ నరైన్ 47 పరుగులు, వెంకటేష్ అయ్యర్ 50, శ్రేయాస్ అయ్యర్ 39, రింకూ సింగ్ 5 పరుగులు చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com