ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కనకదుర్గమ్మ వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం వేడుకలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 20, 2024, 12:46 PM

గురజాల పట్నంలోని కారంపూడి రోడ్డులో గల శ్రీరాంపురంలో నూతనంగా నిర్మించిన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు దేవాలయాల్లో బుధవారం శిలా జీవద్వజ ప్రతిష్ట, మహోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. కాగా రెండు దేవాలయాల్లో పలు విగ్రహాలు, రాతి, చెక్క ధ్వజస్తంభములు వేద పండితుల ఆధ్వర్యంలో ప్రతిష్టించారు. ఈ ప్రతిష్ట మహోత్సవానికి గురజాల పరిసర ప్రాంత భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com