ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంటూరులో కలరా కలకలం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 02, 2024, 11:25 AM

గుంటూరులో మూడు కలరా కేసులు బయటపడటంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. కలరా మహమ్మారి గురించి మర్చిపోయిన తరుణంలో ఈ కేసులు బయటపడటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.
నీటి కాలుష్యంతో ఇప్పటికే నలుగురు మరణించారు.
ఫిబ్రవరి 10-24 తేదీల మధ్య గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో 345 మల నమూనాలను పరీక్షిస్తే.. మూడు విబ్రియో కలరా కేసులు, 20 ఈ-కోలి కేసులు, ఒక షగెలా కేసు బయటపడింది. కలుషిత నీటి వల్లే ఈ వ్యాధులన్నీ వ్యాపిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com