ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.100కే క్యాన్సర్ ట్యాబ్లెట్

national |  Suryaa Desk  | Published : Wed, Feb 28, 2024, 03:03 PM

ముంబైలోని ప్రముఖ క్యాన్సర్ పరిశోధన, చికిత్స సంస్థ ‘టాటా ఇన్‌స్టిట్యూట్’ కీలకమైన ప్రకటన చేసింది. క్యాన్సర్‌ రెండవసారి రాకుండా నిరోధించే చికిత్సను విజయవంతంగా కనుగొన్నామని వెల్లడించింది.
ఈ టాబ్లెట్ కు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదం లభించాల్సి ఉందన్నారు. ఇది జూన్-జులై నుంచి మార్కెట్‌లోకి వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. టాబ్లెట్ విలువ కేవలం రూ.100 అని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com