ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 23, 2024, 11:58 AM

ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎట్టకేలకు కాంగ్రెస్, వామపక్షాల మధ్య పొత్తు ఖరారైంది. కాంగ్రెస్, వామపక్షాల మధ్య పొత్తు ముగిసింది. వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి వామపక్షాలు పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఏపీ కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల ఈరోజు వామపక్షాలతో పొత్తును అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే సీఎం జగన్ ని గద్దెదించడమే లక్ష్యంగా టిడిపి జనసేన బిజెపిలో జట్టు రాజకీయాల్లో ఇంకో పోతు పొడిచింది.
ఈ నెల 26న అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుందని, ఈ సభకు మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు. అధికార వైసిపిని ఎన్నికల బరిలో దించాలంటే కలిసికట్టుగా పోరాడాలని షర్మిల ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com