ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు

Bhakthi |  Suryaa Desk  | Published : Fri, Feb 16, 2024, 11:58 AM

తిరుమలలో రథ సప్తమి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేడు ఒకేరోజు సప్త వాహనాలపై ఊరేగుతూ వేంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనం ఇస్తారు.
తెల్లవారుజామున 5.30 గంటలకు శ్రీవారిని సూర్య ప్రభ వాహన సేవలో ఊరేగించారు. ఇక 11 గం. చిన్న శేష, మ. 1 గం. గరుడ, 2 గం. హనుమంత వాహనాలపై స్వామివారికి అభయ ప్రధానం చేయనున్నారు. సా. 4 గం. తరువాత శ్రీవారికి చక్ర స్నానం చేయించి, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహన సేవలను నిర్వహించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com