శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(NDSA) నేతృత్వంలోని నిపుణుల బృందం తనిఖీ చేయనుంది. నేటి నుంచి 8వ తేదీ వరకు శ్రీశైలం ప్రాజెక్టును, 13–15 తేదీల్లో నాగార్జునసాగర్ను NDSA బృందం సందర్శించనుంది.
NDSA సభ్యుడు (డిజాస్టర్, రిసిలియన్స్) వివేక్ త్రిపాఠి నేతృత్వంలోని బృందం శ్రీశైలంను, NDSA సాంకేతిక సభ్యుడు రాకేశ్ కశ్యప్ నేతృత్వంలోని బృందం సాగర్ను తనిఖీ చేయనుంది.