ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో రెండో రోజు ధార్మిక సదస్సు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 04, 2024, 11:48 AM

తిరుమలలో రెండో రోజు ధార్మిక సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో ఉన్నప్పుడు భగవంతుడిని,హిందూ ధర్మాన్ని వ్యతిరేకించలేదని అన్నారు.
స్వామి వారి దయతోనే రెండు సార్లు టీటీడీ ఛైర్మన్, మూడు సార్లు టీటీడీ బోర్డు సభ్యుడిని అయ్యానని తెలిపారు. స్వామీజీలు అందించే సూచనల మేరకు హైందర ధర్మం పరిఢవిల్లేలా కార్యక్రమాలు చేస్తామని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com