ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆత్మీయ పలకరింపు కార్యక్రమాన్ని చేపట్టిన మంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 02, 2024, 01:21 PM

శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలంలోని బుసయ్యగారి పల్లి, నాగినాయన చెరువు, నాగినాయన చెరువు తాండా గ్రామాలలో శుక్రవారం రాష్ట్ర మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ ఆత్మీయ పలకరింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్బంగా మంత్రికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com