ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సర్వోన్నత న్యాయస్థానానికి వజ్రోత్సవం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 28, 2024, 09:47 AM

భారత సర్వోన్నత న్యాయస్థానం 75వ పడిలోకి అడుగు పెట్టింది. 1950జనవరి 28న సుప్రీంకోర్టు ప్రారంభమైన సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారం మధ్యాహ్నం 12.00గంటలకు ప్రధాని మోదీ న్యాయస్థాన వజ్రోత్సవాలను ప్రారంభించనున్నారు. దేశ ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడటంలో కీలక భూమిక పోషిస్తున్న ఈ న్యాయస్థానానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. సుప్రీంకోర్టు జారీచేసే ఉత్తర్వులకు దేశంలోని అన్ని కోర్టులూ కట్టుబడి ఉండాలన్న నిబంధనలు అమల్లోకి వచ్చాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com