ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రిపబ్లిక్ డే రోజున పరేడ్‌లో ఏం చేస్తారు.?

national |  Suryaa Desk  | Published : Fri, Jan 26, 2024, 10:32 AM

ప్రతి ఏడాది రిపబ్లిక్ డే రోజు ఢిల్లీ పరేడ్ లో అద్భుతమైన సైనిక కవాతు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఈ ప్రదర్శనల్లో దేశంలోని పలు రాష్ట్రాలకు ఉన్న ప్రత్యేక సంస్కృతి పరేడ్ లో ప్రతిబింబిచేలా ప్రదర్శన ఉంటుంది. ఈ వేడుకలు చూసేందుకు ప్రధానమంత్రి,
కేంద్ర మంత్రి మండలితో సహా అనేక రాష్ట్రాల నుంచి ప్రముఖులు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో శకటాల ప్రదర్శన రోజుకే ఎంతో హైలెట్ గా నిలుస్తుంది. కవాతు రాష్ట్రపతి భవన్ సమీపంలోని రైసినా హిల్‌లో ప్రారంభమవుతుంది. ఇండియా గేట్ నుంచి ఎర్రకోట వరకు సుమారు 5 కి.మీ.మేర నిర్వహిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com