ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్ తోనే సంక్షేమ పథకాల అమలు సాధ్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 29, 2023, 08:41 AM

సీఎం జగన్ తోనే సంక్షేమ పథకాల అమలు సాధ్యమని వైసిపి నియోజకవర్గ ఇన్ఛార్జి పిరియా సాయిరాజ్ అన్నారు. ఇచ్ఛాపురం మండలంలోని బిర్లంగి సచివాలయం పరిధిలో జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో రెడ్డిక కార్పొరేషన్ చైర్మన్ దుక్క లోకేశ్వరరెడ్డి, ఎంపిపి బోర పుష్ప, జెడ్పిటిసి ఉప్పడ నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com