ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజా సేవలో ప్రథమ స్థానంలో ఉండాలి: మేయర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 18, 2023, 02:49 PM

ఒంగోలు నగరం 18వ డివిజన్ వెంగముక్కలపాలెం సచివాలయంలో మంగళవారం నగర మేయర్ గంగాడ సుజాత, సచివాల సిబ్బంది, వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు సక్రమంగా తెలియజేయాలని, సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలన్నారు. వాలంటీర్లు సచివాలయానికి, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని సూచించారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు సమిష్టిగా పనిచేయాలని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com