ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యుద్ద కారణంగా బంగారం ధరలు అధికమయ్యే ఛాన్స్

business |  Suryaa Desk  | Published : Wed, Oct 18, 2023, 12:18 PM

ప్రస్తుత ఇజ్రాయెల్ హమాస్ యుద్దం, మిడిల్ ఈస్ట్ రీజియన్లో ఉద్రిక్తతల వల్ల బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే బంగారం ధరలు ఒక నెల గరిష్ఠానికి పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,500గా ఉండగా.. దీపావళి, ధన త్రయోదశి వరకు మరింత పెరిగే ఛాన్స్ ఉండవచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com