ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అర్తం అటవీ ప్రాంతంలో ఏనుగు సంచారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 29, 2023, 04:41 PM

అర్తం అటవీ ప్రాంతంలో ఒంటరి ఏనుగు సంచరిస్తున్నట్లు పార్వతీపురం అటవీ శాఖ అధికారి త్రినాధరావు శుక్రవారం తెలిపారు. అర్తం గ్రామ పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాయంత్రం 6 గంటల తరవాత ఒంటరి ఏనుగు అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఏనుగు సంచారంపై ఏటువంటి సమాచారం ఉన్నా తక్షణమే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com