ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వినాయకుడు నిమర్జనంపై సూచనలు చేసిన: ఉదయగిరి సిఐ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 21, 2023, 01:40 PM

నెల్లూరు: ఉదయగిరి మండలంలోని ప్రజలకు బుధవారం వినాయక నిమజ్జనం పై సూచనలు చేసిన సిఐ గిరిబాబు. వినాయక చవితి వేడుకల్లో గొడవలు జరగకుండా ఉత్సవాలు నిర్వహించుకోవాలన్నారు. వినాయకుడి నిమజ్జనంలో తగు జాగ్రత్తలు వహించాలన్నారు. పిల్లలను నిమజ్జనం వద్ద గమనిస్తూ వారిపై జాగ్రత్తగా ఉండాలన్నారు. డీజే పాటలు, అశ్లీల ముత్యాలతో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com