ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసిపి విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 21, 2023, 01:39 PM

ఉదయగిరి నియోజకవర్గం వైసిపి స్థితిగతులపై వైసీపీ ఉదయగిరి నియోజకవర్గం ఇంచార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి 8 మండలాల అధ్యక్షులతో బుధవారం సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో వైసీపీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కష్టపడి కృషి చేయాలి అన్నారు. అతి గ్రామంలో తిరిగి ప్రజలకు వైసీ ప్రభుత్వం అందిస్తున్నారు సంక్షేమ పథకాల గురించి వివరించాలని సూచించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ప్రతి ఒక్కరు పాటించారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com