ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవ్వ తాతలకు ఆసరాగా జగన్ పాలన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2023, 01:49 PM

రామరాజ్యంలా సీఎం జగన్ పాలన సాగుతోందని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం గాలివీడు మండల కేంద్రంలో జరిగిన నూతన పెన్షన్ల పపిణీ లో శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆసరా కోసం ఎదురు చూసే అవ్వాతాతలకు సీఎం జగన్ అండగా నిలుస్తున్నారన్నారు. వారికిచ్చే వృద్ధాప్య పింఛన్ల మొత్తాన్ని ఇచ్చిన మాట ప్రకారం పెంచుతూ ఇళ్ల వద్దే పింఛన్లు అందజేస్తున్నారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com