ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెపుతారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2023, 12:02 PM

టీడీపీ నేత బుద్ధ వెంకన్న విజయవాడ కనకదుర్గమ్మ గుడికి బయలుదేరగా  పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో బుద్దా వెంకన్నకు పోలీసులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. దుర్గగుడికి వెళ్లేందుకు తమ అనుమతి కావాలంటూ పోలీసులపై వెంకన్న మండిపడ్డారు. చంద్రబాబు కి మద్దతుగా చేస్తున్న నిరసన కార్యక్రమాలను పోలీసులే కావాలని నీరుగారుస్తున్నారని విమర్శించారు. ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com