ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Thu, Jun 08, 2023, 09:15 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి నాలుగు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడ్డాయి. నేడు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి.ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 294 పాయింట్లు నష్టపోయి 62,849 వద్ద ముగిసింది. నిఫ్టీ 91 పాయింట్లు నష్టపోయి 18,634 వద్ద కొనసాగుతోంది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : ఎన్టీపీసీ (3.13%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.30%), ఎల్ అండ్ టీ (1.04%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (0.15%), రిలయన్స్ (0.14%).


టాప్ లూజర్స్ : కోటక్ బ్యాంక్ (-2.55%), సన్ ఫార్మా (-2.19%), టెక్ మహీంద్రా (-1.99%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.79%), యాక్సిస్ బ్యాంక్ (-1.52%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com