ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన క్రియాశీలక సభ్యత్వ మూడో విడత కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 08, 2023, 04:36 PM

విజయనగరం స్థానిక పాల్ నగర్ వద్ద ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసైనికుల శ్రేయస్సు కోరి ఏర్పాటు చేసిన క్రియాశీలక సభ్యత్వ మూడో విడత కార్యక్రమం తదుపరి కార్యాచరణపై విస్తృత సమావేశం బుధవారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం అసెంబ్లీ ఇంచార్జి పాలవలస యశస్వి ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమం లో మాత గాయత్రి, హుస్సేన్ ఖాన్, లోకల్ బాయ్ ప్రసాద్, రామకృష్ణ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com