ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెరిగిన మహీంద్రా స్కార్పియో ధరలు

Technology |  Suryaa Desk  | Published : Wed, Feb 01, 2023, 04:06 PM

దేశీయ కార్ల తయారీ సంస్థ మహీంద్రా తన స్కార్పియో క్లాసిక్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. స్కార్పియో క్లాసిక్ కారు విడుదల చేసిన తర్వాత ధరలు పెంచడం ఇదే తొలిసారి. స్కార్పియో క్లాసిక్ S వెర్షన్ కారు రూ.11.99 లక్షలు ఉండగా, 65 వేలు పెరిగి రూ.12.64 లక్షలకు చేరింది. అలాగే స్కార్పియో క్లాసిక్ S11 కారు ధర రూ.15.49 లక్షలు ఉండగా, ప్రస్తుతం 65 వేలు పెరిగి రూ.16.14 లక్షలకు చేరింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com