ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విషాదం.. 90 మంది దుర్మరణం

international |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 12:58 PM

పాకిస్థాన్‌ పెషావర్​లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని ఓ మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య 90కు పెరిగిందని పోలీసులు తెలిపారు. మృతదేహాలను వెలికితీసే ప్రయత్నాలను రెస్క్యూ టీమ్​ ముమ్మరం చేస్తుంది. అయితే క్షతగాత్రుల్లో ఎక్కువగా పోలీసులే ఉన్నారని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు. అక్కడి ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. తెహ్రీక్-ఇ-తాలిబన్ ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com