ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మదనపల్లికి శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 29, 2023, 01:35 PM

మదనపల్లి జడ్పీ హైస్కూల్ మైదానంలో ఆదివారం సాయంత్రం మూడు గంటలకు జరిగే హిందూ చైతన్య వేదికకు ముఖ్య అతిథిగా శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి వారు హాజరవుతున్నట్లు ఆర్ఎస్ఎస్, విహెచ్పి నేతలు బాలాజీ, ఈశ్వరయ్య, శివ తెలిపారు. రెండు రోజులపాటు మదనపల్లిలోనే ఉండి శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారని చెప్పారు. హిందూ చైతన్య వేదికకు హిందువులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com