ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజా సంక్షేమానికి జగనన్న ప్రభుత్వం పెద్ద పీట - మంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 29, 2023, 01:10 PM

ప్రజా సంక్షేమానికి జగనన్న ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి ఉషాశ్రీ చరణ్ పేర్కొన్నారు. కళ్యాణదుర్గం మండల పరిధిలోని మల్లాపురం గ్రామంలో ఆదివారం "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీ చరణ్ పాల్గొన్నారు. మంత్రి ప్రతి గడపకు తిరిగుతూ సమస్యలు తెలుసుకుంటూ సీఎం వై. యస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరిస్తూ ప్రతి లబ్ధిదారులకు పథకాల కరపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com