ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేవుడికి మొక్కి బంగారం ఎత్తుకెళ్లారు

national |  Suryaa Desk  | Published : Wed, Jan 25, 2023, 03:34 PM

ముఖానికి ముసుగు ధరించిన ఇద్దరు దుండగులు గుడిలోకి ప్రవేశించి చోరీ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కన్నౌజ్ జిల్లాలోని తిర్వా పట్టణంలో ఈ నెల 23న జరిగింది. పట్టణానికి సమీపంలో ఉన్న ఆలయంలో దొంగతనానికి సంబంధించిన ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇద్దరు వ్యక్తులు గుడి తాళం పగులగొట్టారు. అమ్మవారి విగ్రహం ముందు చేతులు జోడించి నమస్కరించారు. అనంతరం బంగారం, వెండిని అపహరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com