ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 23, 2023, 12:27 PM

మర్రిపాడు మండలంలోని నందవరం గ్రామానికి చెందిన దాసరి లక్ష్మీనారాయణ (42) అనే వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రముఖ దినపత్రిక కథనం మేరకు.. నందవరం గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈక్రమంలో శనివారం పురుగుమందు తాగాడు. కుటుంబసభ్యులు గుర్తించి ఆయన్ను నెల్లూరులోని వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com