ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరోపణలు చేసి పారిపోవడం వైసీపీ నేతల కు అలవాటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 06, 2022, 12:37 PM

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి, తనపై ఆరోపణలు చేస్తున్న వైసీపీ నాయకులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 24 గంటల ఛాలెంజ్ విసిరారు. స్కిల్ డెవలప్మెంట్‌కు సంబంధించి తనపై చేస్తున్న ఆరోపణలపై దమ్ముంటే 24 గంటల్లో ఆధారాలు బయటపెట్టాలని ట్విట్టర్ వేదికగా ఛాలెంజ్ చేశారు. ఆరోపణలు చేసి పారిపోవడం వైసీపీ నేతలకు అలవాటని మండిపడ్డారు. వైసీపీ నేతలు మాదిరిగా అందరూ అవినీతిపరులే అని ప్రజల్ని మభ్యపెట్టడానికే బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని ఆయన విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com