ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూడు మేకలపై పులి దాడి

national |  Suryaa Desk  | Published : Tue, Dec 06, 2022, 12:10 PM

ఒడిశాలోని బందుగాం సమితి పరిధిలో అలమండ పంచాయతీలో ఉన్న చిల్కాజోగి గ్రామ అటవీ ప్రాంతంలో కొండతామర అభికి చెం దిన మూడు మేకలపై పులి దాడిచేసి చంపేసింది. ఈ మేరకు సోమవారం నారాయణపట్నం అటవీఅధికారులు పరిశీలించారు. తొలుత పులి బందుగాం పంచాయతీ జంకర కార్లి వద్ద ఆవుపై దాడిచేసి చంపేసిన విషయం విదితమే.ఈ నేపథ్యంలో పులికోసం బోను, సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. వీటిని ఏర్పాటు చేసిన తరువాత పులి జాడ కన్పించలేదు. దీంతో ఒడిశా అటవీ అధికా రులు పులి విషయమై ఆరాతీయడంలో నిమగ్నయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com