ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శబరిమల అయ్యప్ప దర్శన వేళల్లో మార్పులు

Bhakthi |  Suryaa Desk  | Published : Fri, Nov 25, 2022, 02:05 PM

శబరిమలకు భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు దర్శన వేళల్లో మార్పులు చేశారు. ఇప్పటివరకూ ఉదయం 3 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ, సాయంత్రం 4 నుంచి అర్ధరాత్రి వరకూ దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. అయితే భక్తుల రద్దీ దృష్ట్యా మధ్యాహ్నం దర్శన సమయాన్ని మార్చారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 వరకే స్వామి వారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ నెల 16న ఆలయం తెరవగా భక్తులు భారీ సంఖ్యలో దర్శనానికి వస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com