ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధర్మాసనంపై అటార్నీ జనరల్ అనుచిత వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Thu, Nov 24, 2022, 03:10 PM

సుప్రీంకోర్టు ధర్మాసనంపై అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొత్త సీఈసీగా అరుణ్ గోయల్ నియామకంపై విచారణలో భాగంగా ఏజీ.. కేంద్రం తరఫున ఫైళ్లను సుప్రీంకోర్టుకు నివేదించారు. కేఎమ్ జోసెఫ్ ఆధ్వర్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్.. అంత హడావుడిగా ప్రక్రియ ఎందుకు జరిగిందని ప్రశ్నల వర్షం కురిపించింది. దీనిపై స్పందించిన ఏజీ వెంకటరమణి.. ‘దయచేసి నోరు అదుపులో పెట్టుకోండి. ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకోండి’ అని బదులిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com