ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బార్లీతో చర్మంపై మచ్చలకు చెక్

Health beauty |  Suryaa Desk  | Published : Sat, Nov 12, 2022, 01:15 PM
బార్లీ ఫేషియల్ తో చర్మంపై ఉన్న మచ్చలు, మొటిమలకు చెక్ పెట్టవచ్చు. ఇందుకోసం రెండు చెంచాల బార్లీ గింజల పొడి, సరిపడా గోరువెచ్చటి నీళ్లు తీసుకోవాలి. బార్లీ గింజల పొడిలో గోరువెచ్చటి నీళ్లు పోసుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మంపై నల్ల మచ్చలు ఉన్న చోట పూయాలి. దానిని అలానే ఓ 15 నిమిషాల పాటు ఆరబెట్టాలి. తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. కొన్ని రోజులు ఇలా చేస్తే చర్మంపై మచ్చలు తొలగిపోతాయి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com