ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియుడి కోసం కన్నబిడ్డనే చంపేసింది

national |  Suryaa Desk  | Published : Fri, Nov 11, 2022, 12:10 PM

తమిళనాడులోని ఓడంపట్టికి చెందిన మాదేశు(27), జ్ఞానమలర్‌(21) దంపతులకు ప్రకాష్‌(3), ఆదిరా(9 నెలలు) అనే ఇద్దరు పిల్లలున్నారు. జ్ఞానమలర్‌ కు సాయితంగరాజ్‌(28) అనే వ్యక్తితో ఎఫైర్ ఏర్పడింది. అయితే పిల్లలుంటే ఎఫైర్ కొనసాగడం కష్టమని, ఆమె తన పిల్లలకు ఎలుకలమందు ఇచ్చింది. దీంతో పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా, ఆదిరా మృతిచెందాడు. పోలీసులు జ్ఞానమలర్, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com