ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భద్రాద్రి రామాలయాన్ని మూసివేసిన అధికారులు

Bhakthi |  Suryaa Desk  | Published : Tue, Nov 08, 2022, 12:49 PM
నేడు అనగా మంగళవారం నాడు పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా భద్రాద్రి రామాలయాన్ని ఆలయ అధికారులు మూసివేశారు. తిరిగి మంగళవారం సాయంత్రం 7. 30 గ్రహణ గడియలు పూర్తయిన తర్వాత ఆలయ తలుపులు తెరిచి ఆలయంలో శుద్ధి సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అర్చకులు తెలిపారు. అనంతరం స్వామివారి దర్శనం పునః ప్రారంభం అవుతుందన్నారు. బుధవారం రేపు తెల్లవారుజాము నుంచి యధావిధిగా భక్తులకు దర్శన సౌకర్యాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com