ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫంక్షన్ లో కాల్పుల కలకలం

national |  Suryaa Desk  | Published : Sat, Nov 05, 2022, 12:32 PM

పంజాబ్ లోని అమృత్‌సర్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఫెస్టిన్ పలైస్‌లో ఓ ఫంక్షన్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఫంక్షన్ లో పలువురు ఎన్నారైలు సైతం పాల్గొన్నారు. మద్యం విషయంలో సమస్య తలెత్తడంతో కాల్పులు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని, దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ జీఎస్ సహోటా తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com