ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టిడిపి కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన శ్రావణి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 03, 2022, 04:19 PM

బుక్కరాయసముద్రం మండలం పొడరాల్ల గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త ఓబులేష్ గురువారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న శింగనమల నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ బండారు శ్రావణి శ్రీ సర్వజన ఆసుపత్రికి వెళ్ళి ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి టిడిపి పార్టీ మీకుటుంబానికి అండగా నిలుస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com