ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేదలకు న్యాయం జరిగింది మన ప్రభుత్వంలోనే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 29, 2022, 03:22 PM

రాష్ట్రంలోని పేదలకు న్యాయంజరిగింది మన జగనన్న ప్రభుత్వంలోనే అని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. మండలంలోని భీమునిచెరువు పంచాయితీలో జరిగిన గడప గడపకి మనప్రభుత్వం కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిని జగనన్న ఏదో ఒక విధంగా ఆదుకున్నారు అని తెలిపారు. సామాజిక ఫింఛన్లు, జగనన్నతోడు ఆసరా, విద్యాదీవేనా, రైతుభరోసా వంట్టి పథకాలతో ప్రజలనుఆదుకుంటున్నారు. మరే ఎ ప్రభుత్వం ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టలేదని అన్నారు.
జెడ్పిటిసి సుమన్ కుమార్, మాజీ ఎంపిపి సుదర్శన రెడ్డి, ఏకంబరం సర్పంచ్ మురుగేషం ,శశికళ అయ్యప్పన్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com