ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి విడదల రజిని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 07, 2022, 04:59 PM

గుంటూరు: చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి ఇంటి ఇంటికి తిరిగి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com