ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర గవర్నర్ కు సాదర స్వాగతం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 03, 2022, 05:14 PM

ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర గవర్నర్ బిష్వ భూషణ్ హరిచందన్ కి ఘన స్వాగతం లభించింది. అనంతరం తిరుమల శ్రీవారి దర్శనార్థం సతీ సమేతంగా బయలుదేరి వెళ్లారు. జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి, అనంతపురం రేంజ్ డి ఐ జి రవిప్రకాష్, తిరుపతి ఎస్పీ పరమమేశ్వర రెడ్డి, మహిళా యూనివర్సిటీ విసి దువ్వూరు జమున శ్రీకాళహస్తి, గూడూరు ఆర్డీఓ రామారావు మురళి కృష్ణ , సిఐఎస్ ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ శుక్లా, తహసీల్దార్ శివప్రసాద్ తదితరులు స్వాగతం పలికిన వారిలో వున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com