ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు తిరుమలకు సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 26, 2022, 05:12 PM

తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం జగన్ రేపు రాత్రి 8.20 గంటలకు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. వెంకన్న దర్శనం అనంతరం రాత్రికి తిరుమలలోనే బస చేస్తారు. బుధవారం ఉదయం మరోసారి స్వామివారి దర్శనం చేసుకుంటారు. నూతన పరకామణి భవనం, లక్ష్మీ వీపీఆర్ రెస్ట్ హౌస్లను ప్రారంభిస్తారు. మంగళవారం అలిపిరి వద్ద ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించి, పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com