ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతి రైతుల పాదయాత్రపై పేర్ని నాని వైరల్ కామెంట్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 24, 2022, 08:10 PM

అమరావతి రైతుల మహా పాదయాత్రపై మాజీ మంత్రి పేర్ని నాని హాట్ కామెంట్స్ చేశారు. తనపై తనకు నమ్మకం లేని చంద్రబాబు టీడీపీ సానుభూతిపరులతో సాగిస్తున్న ఓ రాజకీయ క్రీడే అమరావతి రైతుల పాదయాత్ర అని విమర్శించారు. నాడు టీడీపీ ప్రభుత్వంతో వ్యాపార ఒప్పందం చేసుకున్న టీడీపీ సానుభూతిపరులే నేడు అమరావతి రైతుల ముసుగులో యాత్ర చేస్తున్నారని ఆరోపించారు. మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడిన పేర్ని నాని ఈ వ్యాఖ్యలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com