విజయవాడలో హెల్త్ యూనివర్సిటీకి NTR గారి పేరు తొలగించి ysr పేరు పెట్టినందుకు తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ నిరసనగా నేడు అద్దంకి నియోజకవర్గం జె.పంగులూరు మండల టీడీపీ కార్యాలయం నుండి ముప్పవరం వరకు టీడీపీ కార్యకర్తలు బైక్ ర్యాలీ గా వెళ్లి రామారావు విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. కేవలం పేరు తిసేసినంత మాత్రాన యుగపురుషుడు NTR గారిపై తెలుగు ప్రజల్లో గుండెల్లో ఉన్న అభిమానాన్ని దూరం చేయలేరు అనే విషయం ముఖ్యమంత్రి జగన్ గ్రహించాలి!! అని తెలియజేసారు.