ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజా దర్బార్ లో అర్జీల స్వీకరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 23, 2022, 11:48 AM

జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండలంలోని నిడుజివ్వి గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ మూలె సుధీర్ రెడ్డి శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే అందించే విధంగా రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టారని దీనివల్ల ప్రతి పథకం ఇంటి ముంగిటికే చేరుతున్నాయని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com