ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమయపాలన పాటించని పంచాయతీ అధికారులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 20, 2022, 05:20 PM

గుంటూరు: ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు గ్రామంలో పంచాయతీ అధికారులు సమయపాలన పాటించకపోవడం విమర్శలకు తావిస్తోంది. సమయం 10: 46 గంటలవుతున్న అధికారులు ఎవరూ రాకపోవటంతో పంచాయతీ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు వెను తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. పంచాయతీలో పంచాయతీ సెక్రెటరీ, కంప్యూటర్ ఆపరేటర్, గుమస్తాలు సర్పంచ్ ఇంతమంది ఉన్నా సమయానికి రాకపోవటంపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com