ట్రెండింగ్
Epaper    English    தமிழ்

50 వేల పశువులు చనిపోవడంతో బీజేపీ కార్యకర్తల నిరసన

national |  Suryaa Desk  | Published : Tue, Sep 20, 2022, 04:55 PM

రాజస్థాన్ సర్కార్ తీరుకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. రాష్ట్రంలో లంపీ స్కిన్ వ్యాధి వల్ల 50 వేల పశువులు మరణించాయని, ఇంకా ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉందని, ఇంత వరకూ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదంటూ జైపూర్ అసెంబ్లీ ముట్టడికి బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com