ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమస్యలు పరిష్కరించాలని మంత్రి రోజాకు వినతి పత్రం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 20, 2022, 12:45 PM

దళిత డప్పు కళాకారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అమరావతి సచివాలయంలో పర్యాటక శాఖా మంత్రి ఆర్కే రోజాను దళిత డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారేళ్ల శ్రీనివాసులు కలిసి వినత పత్రం సమర్పించారు. వినతిపత్రం సమర్పించిన వారిలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య, దళిత డప్పు కళాకారుల సంఘం తిరుపతి జిల్లా గౌరవ అధ్యక్షులు కే కుమార్, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com