ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తులసితో నల్ల మచ్చలకు చెక్

Life style |  Suryaa Desk  | Published : Sat, Sep 17, 2022, 12:22 PM
చాలా మంది అమ్మాయిలు ముఖంపై నల్లమచ్చలతో భాదపడుతుంటారు. అయితే ముఖంపై ఏర్పడిన నల్ల మచ్చల్ని తులసి ఆకుల సాయంతో పోగొట్టుకోవచ్చు. ఇందుకోసం తులసి ఆకుల రసాన్ని తీసుకోవాలి. దీనికి అంతే మోతాదులో నిమ్మరసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. అరగంట తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడగాలి. ఇలా క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఒకసారి చేయాలి. ఇలా చేస్తే ముఖంపై నల్లమచ్చలు తగ్గి, చర్మం కాంతివంతంగా మారుతుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com