ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.2 లక్షలలోపు రుణమాఫీ చేశాం: భట్టి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 31, 2024, 06:31 PM

ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షలలోపు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేశామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సభలో ఆయన మాట్లాడుతూ పీపుల్స్‌ ప్రజా యాత్ర సమయంలో రామగుండంలో 6 రోజుల పాటు పాదయాత్ర చేశానని గుర్తు చేశారు. 6 రోజుల పాదయాత్రలో సింగరేణి ప్రజల ఆవేదనను విన్నానని చెప్పారు. అధికారంలోకి వచ్చాక తమ ప్రభుత్వం ప్రజల ఆశలను నెరవెర్చే దిశగా పాలన సాగిస్తుందన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com